అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతితో ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. అక్కడ నిరసనలు చల్లారకముందే మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లతో కలిసి
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన అనంతరం ఆయన ఆపరేషన్ గాయానికి జీజీహెచ్లో వైద్యులు చికిత్స అందించారు. అధికారులతో కలిసి సుదీర్ఘ ప్రయాణం
భారత్ లో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, నిన్న మంత్రులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఏసీబీ అధికారులు
టీడీపీ నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ చింతమనేనిపై పోలీసులు
దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకువెళ్లవద్దని ఆదేశించింది. కరోనా ప్రభావం ఎక్కువగా