హీరోయిన్ ప్రియమణి దక్షిణాది సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ‘రావణ్’ సినిమాతో హిందీ చిత్రసీమలోనూ అడుగు
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమైంది. మనిషి నుంచి మనిషికి సోకడం నుంచి మెల్లిగా సమూహ వ్యాప్తి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు 20 వేలకుపైగా కరోనా
కరోనా సంక్షోభ సమయంలోనూ దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టు నెలలో పునర్ ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఐబీ మినిస్ట్రీ) తాజాగా సిఫారసు చేసింది. కేంద్ర
ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తెల్ల కార్డుదారులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్లపాటు చెల్లుబాటు
ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. `పవర్స్టార్` సినిమా తీసి పలు వివాదాలు రేకెత్తిస్తున్న దర్శకుడు రామ్గోపాల్ వర్మకు కౌంటర్గానే
పాన్ ఇండియా సినిమాల మేకింగ్ కి వేదికగా మారిన టాలీవుడ్ వైపుగా బాలీవుడ్ బడా స్టార్లు అడుగులు వేస్తున్నారు. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో
ఒకప్పుడు ఊర పిచ్చుకలు జనావాసాల మధ్యనే జీవనం సాగించేవి. కిలకిలారావాలు చేసేవి. ఎప్పుడైతే వ్యవసాయంలో రసాయన మందుల వాడకం మొదలైందో అప్పట్నుంచి ఊర పిచ్చుకల పతనం ప్రారంభమైంది.