సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. అదనంగా 5,252 బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. దూర
నన్ను చంపేందుకే టీడీపీ కార్యకర్తలు మాఇంటి వద్దకు వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఆరోపించారు. ఏపి సీఎం చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలమేరకు నన్ను
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు, దాడులతో కేరళ అట్టుడుకుతోంది. ఇప్పటివరకు పోలీసులు 1800 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తూ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఎన్టీఆర్ బయోపిక్”. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ
రోజు తీసుకునే ఆహారంతో సాధారణంగా మనకు కావాల్సిన శక్తి లభించాలి. అప్పుడే రోజువారీ పనులు చేసుకోడానికి వీలుగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒకటి తీసుకుంటే, పొట్ట
ఉద్యోగుల సొంతింటి కలను నెరవేరుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరువాత, మొదటి ఎన్నికలలో పోటీచేయడం విరమించుకొని, అప్పటిలో టీడీపీ కి మద్దతు ప్రకటించారు. దీనితో 2014లో ఏపీలో టీడీపీ ఘనవిజయం
కాకినాడలో సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నందుకు నిరసనగా శనివారం గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు. బీజేపీ
సాధారణంగా పొగ తాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ అలవాట్లను మానుకోలేరు చాలామంది. ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు పొగ తాగడం,