హైదరాబాద్లోని గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నెపోటిజంపై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడిని టార్గెట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య
కరోనా వారియర్స్ ప్లాస్మా దానం చేయాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. సెలబ్రిటీలు రంగంలోకి దిగి ప్లాస్మా దానం చేయాలని
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారంలో రియా చక్రవర్తిపై మనీలాండరింగ్ కేసు నమోదు నమోదైన విషయం తెలిసిందే. బిహార్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా ఎన్పోర్స్మెంట్
నాకు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఒకవేళ కరోనా సోకితే గాంధీ ఆసుపత్రికే వెళ్తానని తెలిపారు. కరోనా
మంచి పనులు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూసూద్ చూపిన మార్గంలో నడవడానికి సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. హీరోయిన్ తాప్సీ పన్ను కూడా ఓ మంచి పని
తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసులు భారీగా పెరిగిపోతుంటే సీఎం కేసీఆర్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బాలీవుడ్లో అతణ్ని ఎదగనీయకుండా కొందరు తొక్కేశారనే ప్రచారమూ జరుగుతోంది. సుశాంత్ చనిపోవడానికి అతడి
ఝార్ఖండ్లోని జేఎంఎం-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం మొదలైనట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై కాంగ్రెస్ తరపున ఎన్నికైన 15 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. సోరెన్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన కరోనా