కింగ్ నాగార్జున ఇప్పుడు అహిషోర్ సోలోమెన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున
టీమిండియా ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్య తండ్రి అయ్యాడు. తన జీవిత భాగస్వామి నటాషా స్టాన్కోవిచ్ ఇటీవల ఓ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న ముంబై, బాంద్రాలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూసూద్ నిరాశ్రయులకు, పేదలకు అండగా నిలుస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవల యాదాద్రి భునవగిరి జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో ఉండే
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కుర్సింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడింది. ఖైరతాబాద్, కూకట్పల్లి, మూసాపేట్, ఉప్పల్, రామాంతాపూర్, మేడిపల్లి
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ నటి శ్రీసుధ అలియాస్ సాయిసుధ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. శ్రీసుధ ఇటీవల ఎస్ఆర్
ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా భారీనపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. మాణిక్యాలరావు మృతిపట్ల సీఎం
టాలెంటెడ్ హీరోయిన్గా ప్రత్యేకతను చాటుకున్న హీరోయిన్లలలో ఒకరుగా నిత్యామీనన్ పేరు సంపాదించుకుంది. అలాగే గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని పరిధులు విధించుకుని, వాటికి కట్టుబడే సినిమాలు చేస్తుంది.