రేపు దేశంలో ఏడువిడతల ఎన్నికలలో ఆఖరి ఘట్టం. దీనితో ఒకరోజు ముందే ఎగ్జిట్ పోల్స్ గురించి హడావుడి జరుగుతుంది. దీనితో లగడపాటి ఎప్పటిలాగానే తన అంచనాలను చూచాయగా
రేపటితో ఫ్లిప్కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్ ముగియనుంది. ఈ నెల 15వ తేదీన ఆరంభమైన ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్టాప్లు,
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు రామగుండంలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలిస్తున్నారు. ప్లాంట్ పనుల పురోగతిని సీఎం కేసీర్కు అధికారులు వివరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు పదేళ్లు నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పటికీ చేసిందేమీ లేదనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు
క్రైస్తవ సాంప్రదాయ పద్దతిలో జరుగుతున్న పెళ్లిని ఓ యువతి అడ్డుకుంది. దీంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని చర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చర్చ్లో జరుగుతున్న పెళ్లిని
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రవిప్రకాశ్ ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీస్ లు గాలింపు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలోహైదరాబాద్
రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని మోదీ ఈరోజు కేదార్నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం కేదారీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి
ప్రధాని మోదీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ, యోగిల డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వల్ల మత ఘర్షణలు పెరిగిపోయాయని ఆరోపించారు. ద్వేషపూరిత వాతావరణం,