telugu navyamedia

vimala p

ఏపీలో సైకిల్.. తెలంగాణాలో కారు దే హావా …నంబర్లు రేపు : లగడపాటి

vimala p
రేపు దేశంలో ఏడువిడతల ఎన్నికలలో ఆఖరి ఘట్టం. దీనితో ఒకరోజు ముందే ఎగ్జిట్ పోల్స్ గురించి హడావుడి జరుగుతుంది. దీనితో లగడపాటి ఎప్పటిలాగానే తన అంచనాలను చూచాయగా

రేప‌టితో ముగియనున్న .. ఫ్లిప్‌కార్ట్ .. బిగ్ షాపింగ్ డేస్ సేల్ …

vimala p
రేప‌టితో ఫ్లిప్‌కార్ట్ నిర్వ‌హిస్తున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్ ముగియ‌నుంది. ఈ నెల 15వ తేదీన ఆరంభ‌మైన ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు,

టీడీపీ అవినీతి చిట్టా బయటపెడతాం: జీవిఎల్

vimala p
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో

రామగుండంలో సీఎం కేసీఆర్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు రామగుండంలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పరిశీలిస్తున్నారు. ప్లాంట్ పనుల పురోగతిని సీఎం కేసీర్‌కు అధికారులు వివరిస్తున్నారు.

గుళ్లు,గోపురాలకు తిరగడానికే గవర్నర్: వీహెచ్

vimala p
తెలుగు రాష్ట్రాలకు పదేళ్లు నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పటికీ చేసిందేమీ లేదనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు

చర్చ్‌లో పెళ్లి అడ్డుకున్న యువతి

vimala p
క్రైస్తవ సాంప్రదాయ పద్దతిలో జరుగుతున్న పెళ్లిని ఓ యువతి అడ్డుకుంది. దీంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్‌పేటలోని చర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చర్చ్‌లో జరుగుతున్న పెళ్లిని

సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ .. హైదరాబాద్ లో ఇద్దరి అరెస్ట్

vimala p
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రవిప్రకాశ్ ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీస్ లు గాలింపు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలోహైదరాబాద్

పవిత్ర గుహలో మోదీ.. 20 గంట‌ల పాటు ధ్యానం!

vimala p
రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని మోదీ ఈరోజు కేదార్‌నాథ్ వెళ్లిన విష‌యం తెలిసిందే. ఉద‌యం కేదారీశ్వ‌రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ధి

ఈ నెల 22న కాంగ్రెస్‌ నేతలతో సోనియా భేటీ

vimala p
యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఈ నెల 22న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులతో సమావేశం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల లెక్కింపుకు ఒక్క రోజు ముందే

మోదీ, యోగిల డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వల్ల ఘర్షణలు: మాయావతి

vimala p
ప్రధాని మోదీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ, యోగిల డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వల్ల మత ఘర్షణలు పెరిగిపోయాయని ఆరోపించారు. ద్వేషపూరిత వాతావరణం,

ఢిల్లీ నుంచి లక్నో బయలుదేరిన చంద్రబాబు

vimala p
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌, సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాను వేర్వేరుగా చంద్రబాబు కలిశారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై

అందుకే జగన్ ను హైదరాబాద్ నుంచి కేసీఆర్ తరిమేశారు: రాజేంద్రప్రసాద్

vimala p
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విరుచుకుపడ్డారు. ఈ నెల 23న జగన్ కు పరాజయం తప్పదన్నారు. ఏపీలో 20 ఎంపీ, 120 ఎమ్మెల్యే