సౌతాఫ్రికాలోని స్టెల్లెన్బోస్చ్లో గల ఓ జిమ్లో వ్యాయమానికి వచ్చిన యువకుడు చేసిన పని, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఎదురుగా
నేడు ఈసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహించారు. నగరంలోని జేఎన్టీయూ ప్రాంగణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ
యూట్యూబ్లోనూ .. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇందుకోసం ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్, ప్రసార భారతి తొలిసారిగా చేతులు
ఎన్డీయే పక్షాల నేతలు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు,
ఏపీ ఆర్టీసీ యాజమాన్యం ఏపీఎస్సార్టీసీ కార్మిక సంఘాల ఐకాస సహా ఎంప్లాయీస్ యూనియన్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సంస్థకు ఆర్థిక ఇబ్బందుల వల్ల కార్మికుల డిమాండ్లను
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
ఎన్నికల నగారా మోగినప్పటినుండి అందరూ ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. రేపటి ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెల్లడి కావడానికి ఇక గంటల వ్యవధి మాత్రమే మిగిలి
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ ఎండల తీవ్రత పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీలో మంగళవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు
గతంలో కన్నా విశాఖపట్టణంలో పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగాయని జిల్లా కలెక్టర్ భాస్కర్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు