దేశంలో ఎక్కడ ఉగ్రదాదులు జరిగినా వాటి మూలాలు హైదరాబాదులో ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో హుజుర్నగర్ అసెంబ్లీ నుంచి పోటీచేసి ఉత్తమ్
కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డా అని కిషన్ రెడ్డి చేసినట్టుగా వస్తున్న కథనాలపై
మొన్నటి వరకు మండుటెండలతో ఉక్కిరిబిక్కిరైన పజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 6వ తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం
ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి ప్రశంసల వర్షం కురిపించారు. గుంటూరు జిల్లా కొల్లూరులో వైసీపీ నేత ఘంటా
సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ వెన్నెముకకు ఆపరేషన్ జరిగింది. మే 14న వారణాసిలో మురళీమోహన్ అమ్మగారి అస్థికలను గంగానదిలో కలపడానికి వెళ్లారు. అక్కడ రెండు కాళ్లకు
సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులతో ఎప్పటికప్పుడు తమ సినిమా విశేషాలను పంచుకుంటారు. ఈ జాబితాలో ముందు వరుసలో
ఏపీసీఎం జగన్ ప్రమాణ స్వీకారం నాటి నుండి మంచి చేయడానికి, మార్పు తేవడానికి రాజకీయాలలోకి వచ్చినట్టు ప్రజలకు సంకేతాలు పంపారు. ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి
ప్రమాదాల నివారణపై అవగాహన ప్రచారం కల్పించడంలో భాగంగా, తమిళనాడులోని తిరుచెందూరులో హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి లీటర్ పెట్రోలును పోలీసుల ద్వారా పెట్రోలు బంక్ల
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “రాక్షసుడు”. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్కు ఇన్నాళ్లూ కల్పించిన ప్రాధాన్యతా వాణిజ్య హోదాను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఇది అమలులోకి