ఎలాగైతేనేమి భారతదేశంలో మాదకద్రవ్యాల ను అందుబాటులోకి తేవాలనే పట్టుదల కనిపిస్తుంది, ఎవరో ఆ ప్రబుద్ధులు కానీ, వారి ప్రయత్నాలు మాత్రం పట్టువిడని విక్రమార్కుడిలా సాగుతూనే ఉన్నాయి. దేశంలో
బీజేపీ నేతల వ్యాఖ్యల పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ
మరోసారి నగరంలో డ్రగ్ భారీగా పట్టుబడ్డాయి. వచ్చేకొద్దీ నగరం పేరుతో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆబ్కారీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇటీవలే
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త మాన్సూన్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ ప్లాన్-1312 ఆఫర్ను రూ.201 డిస్కౌంట్తో రూ.1111కే డబుల్ రీఛార్జీ ఆఫ్ ప్లాన్ ఓచర్ పేరిట
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్వీట్కి ఉత్తరప్రదేశ్ పోలీసులు కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని శాంతి భద్రతలపై ట్విట్టర్ వేదికగా ప్రియాంక స్పందించారు. రాష్ట్రంలో నేరగాళ్లు ఇష్టానుసారంగా
పుస్తక పఠనం ఒక ఆరోగ్యకరమైన అలవాటని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో నూతనంగా 3.60 కోట్ల వ్యయంతో నిర్మించిన డా. సి. నారాయణ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ ఎన్నికల ఇంచార్జీల నియామకం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం