telugu navyamedia

vimala p

“మహర్షి”పై మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మణ్ ట్వీట్

vimala p
వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన చిత్రం “మ‌హ‌ర్షి”. మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రంపై ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల జ‌ల్లు

23మంది టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారు: ఎమ్మెల్యే గోరంట్ల

vimala p
కేవలం మా 23మంది టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు,

బాలీవుడ్ హీరోయిన్ కు 6 నెలల జైలు శిక్ష

vimala p
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కొయినా మిత్రాకు ఏకంగా ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ గూటికి తెలంగాణ మాజీ ఎంపీ వివేక్!

vimala p
పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరుతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరగుతోంది. మంగళవారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మేనిఫెస్టోలో ఏం చెప్పానో అదే చేస్తున్నా.. అసెంబ్లీలో సీఎం జగన్

vimala p
తాను ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పానో అదే చేస్తున్నానని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ

ప్రశ్నిస్తున్నందునే నన్ను సస్పెండ్ చేశారు: అచ్చెన్నాయుడు

vimala p
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హామీల విస్మరణ తదితర అంశాలను ప్రశ్నిస్తున్నందునే నన్ను సభ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ ఉప నాయకుడు అచ్చెన్నాయుడు అన్నారు. సభ నుంచి

ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

vimala p
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సభను పదేపదే అడ్డుకుంటున్నారన్న కారణంతో,

మందలించిన టీచర్ పై విద్యార్థి కక్ష..అర్ధరాత్రి కత్తితో దాడి

vimala p
తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు తనను తరచుగా మండలిస్తున్నాడని ఓ విద్యార్థి ఉపాధ్యాయుడిపై కక్ష పెంచుకున్నాడు. పగతో రగిలిపోయి అర్ధరాత్రి వేళ కాపుకాసి మరీ కత్తితో

కుమారస్వామికి కొత్త తలనొప్పులు.. రాజీనామా యోచనలో 8 మంది ఎమ్మేల్యేలు!

vimala p
కర్నాటక రాజకీయాలు గంట గంటకు ఓ కొత్త మలుపు తిరుగుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండగా, మరో 8 మంది

ఏపీ ప్రజలను మరచిపోలేను.. తప్పులు చేసి ఉంటే క్షమించండి: నరసింహన్

vimala p
ఏపీ ప్రజలను తానెప్పటికీ మర్చిపోలేనన్నారు. తప్పులు చేసి ఉంటే క్షమించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన వీడ్కోలు సభలో నరసింహన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

కర్ణాటకీయం : .. స్పీకర్ మూడో డెడ్ లైన్.. బలనిరూపణ జరిగేనా..

vimala p
రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా, అధికార సంకీర్ణానికి కేంద్రంలో ఉన్న బీజేపీ కి జరుగుతున్న పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. ప్రజాసమస్యలను చర్చించే వేదిక, కుటిల రాజకీయాలకు

ఉసరవెల్లిగా గొడుగులు మార్చేస్తున్న .. ట్రంప్..

vimala p
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పక్కనుండగా భారత్‌ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను