వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం “మహర్షి”. మంచి మెసేజ్తో రూపొందిన ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు
కేవలం మా 23మంది టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు,
పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరుతున్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరగుతోంది. మంగళవారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హామీల విస్మరణ తదితర అంశాలను ప్రశ్నిస్తున్నందునే నన్ను సభ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ ఉప నాయకుడు అచ్చెన్నాయుడు అన్నారు. సభ నుంచి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సభను పదేపదే అడ్డుకుంటున్నారన్న కారణంతో,
తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు తనను తరచుగా మండలిస్తున్నాడని ఓ విద్యార్థి ఉపాధ్యాయుడిపై కక్ష పెంచుకున్నాడు. పగతో రగిలిపోయి అర్ధరాత్రి వేళ కాపుకాసి మరీ కత్తితో
ఏపీ ప్రజలను తానెప్పటికీ మర్చిపోలేనన్నారు. తప్పులు చేసి ఉంటే క్షమించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన వీడ్కోలు సభలో నరసింహన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా, అధికార సంకీర్ణానికి కేంద్రంలో ఉన్న బీజేపీ కి జరుగుతున్న పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. ప్రజాసమస్యలను చర్చించే వేదిక, కుటిల రాజకీయాలకు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పక్కనుండగా భారత్ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను