మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 21 కేంద్రీయ విద్యాలయ భవనాలు-కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా దెబ్బతిన్నాయని తనిఖీల్లో గుర్తించారని, దీంతో సురక్షితంగా లేని ఆ
ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన
క్యూబా విప్లవం 60వ వార్షికోత్సవ సభ రేపు జరగనుంది. అఖిల భారత శాంతి, సంఘీభావ సంస్థ, క్యూబా సంఘీభావ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాన్సిట్యూషన్ క్లబ్లో
ఐసీసీ కొన్ని సరికొత్త విధానాలను మరికొద్ది రోజులలో ప్రారంభం కానున్న సిరీస్ లతో ప్రవేశపెడుతోంది. ఈ విధానాలలో ఒకటి, టెస్టు క్రికెట్లోనూ ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లు
ఇద్దరు ఏసీఎంలు, దళ సభ్యురాలతో సహా నలుగురు మిలీషియా సభ్యులు మొత్తం ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయినట్టు విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు, జిల్లా ఎస్పీ
కర్ణాటకలో కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. మంగళవారం నిర్వహించిన విశ్వాసపరీక్షలో కుమార స్వామి ప్రభుత్వం ఓటమిని చవిచూసింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 103 ను
కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కుప్పకూలింది. బీజేపీకి అనుకూలంగా 105 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. అనంతరం విధాన సభ ప్రాంగణంలో బీజేపీ
కర్నాటక అసెంబ్లీలో స్పీకర్ రమేశ్ కుమార్ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. తాను ఎప్పటికి ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బలనిరూపణ పరీక్షకు సంబంధించి తాను జేడీఎస్-కాంగ్రెస్
కర్ణాటకలో ఎట్టకేలకు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కర్ణాటక విధానసభలో ఈరోజు నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం డిపోవడంతో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా
కమల్హాసన్, శంకర్ కాంబినేషన్లో 23 ఏళ్ల భారీ గ్యాప్ తర్వాత రూపొందుతోన్న చిత్రం “భారతీయుడు-2”. వీరిద్దరి కాంబినేషన్లో 1996లో విడుదలై ఘన విజయం సాధించిన “భారతీయుడు” సినిమాకు