ఈనెల 8న కియా కంపెనీ అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో తన కొత్తకారు ”సెల్తోస్”ను మార్కెట్లోకి విడుదలచేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి వైయస్.జగన్ను కియా కంపెనీ
జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో తెలంగాణ ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ను అక్కడికి పంపించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమా? ఈ అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానాలు
రాబోయే వినాయక ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల్లో పర్యావరణ హితం కోరేవారెవరూ కూడా ప్లాస్టిక్ను నిషేధించడంతో పాటుగా ఎవ్వరూ కూడా ఫ్లెక్సీలను వాడరాదని ఎల్బీనగర్ జోన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గణేష్
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను నిన్న హౌస్ అరెస్టు చేశారు. తాజాగా, వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ముఫ్తీని హరినివాస్ అతిథి గృహానికి
విశాఖపట్టణంలోని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి జమ్ముకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించడంపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి
పోలీసులు క్రిమినల్స్ కోసం ‘మోస్ట్ వాంటెడ్’ ప్రకటనలు ఇవ్వడం సర్వసాధారణం. ఆ ప్రకటనల్లో సదరు నేరస్తుడి ఫొటో తప్పనిసరిగా ఉంటుంది. లింకన్ షైర్ కు చెందిన స్టీఫెన్
సినీ ప్రముఖులు జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుతోపాటు, జమ్మూకశ్మీర్ విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో..సినీ ప్రముఖులు సోషల్