ఉత్తరప్రదేశ్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు టెంపోలను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కొల్పాయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని
సూర్య హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తమిళ సినిమా ‘కప్పాన్’కు తెలుగు అనువాదమిది. తెలుగు
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ “సినీ మహోత్సవం… రథసారథుల రజతోత్సవం” సెప్టెంబర్ 8న హైదరాబాద్ గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రొడక్షన్ మేనేజర్లందరూ
భారత తొలి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య(72) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య ముంబైలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస
ప్రేమించిన అమ్మాయి అడ్డు తొలగించుకునేందుకు ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. మాయమాటలతో నమ్మించి ఆమెను గ్రామ శివారులోని గుట్టపైకి తీసుకువెళ్లి హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం
20 ఏళ్ళ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో “ఇన్షా అల్లా” అనే ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఈద్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని
బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “వార్”. ఈ చిత్రంలో వాణీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నది. యష్