రేపు విడుదల కానున్న సాహో చిత్రం హంగామా స్టార్ట్ అయింది. ఈ చిత్రం కోసం జనాలు థియేటర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని
అమెజాన్ అడువులలో మొదలైన కార్చిచ్చు అంతకంతకు పెరుగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో ఆ అరణ్యం కాలిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు బొల్సనారో..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట పట్టణానికి సమీపంలోని పిండిపాళెంలో యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ లు, ‘వీ’ సెల్యులాయిడ్ పేరిట మూడు స్క్రీన్ల
ఎంతవరకైనా రాజకీయాలలోకి వెళ్తే తిప్పలు తప్పవనేది మరోసారి రుజువుఅయ్యింది. సినిమాలలో నటించినంతసేపు మావాడు అన్న తమిళులు ఇప్పుడు తమ సూపర్ స్టార్ రజనీకాంత్ ను స్థానికేతరుడు అంటున్నారు.
ఆర్టికల్ 370 రద్దు తరువాత, కశ్మీర్ అమ్మాయిలకు, ఇతర రాష్ట్రాల్లోని వారిని వివాహం చేసుకునే అవకాశం లభించగా, తొలి వివాహం జరుగనుంది. తాజాగా, ఓ కశ్మీరీ యువతి,
మరో హైదరాబాద్ వాసి పరాయి దేశంలో మనుగడ సాగించడమే కాదు, ఒక బ్యాంకు సీఈవోగా ఎదిగాడు . అఫ్ఘనిస్తాన్కు చెందిన ఇస్లామిక్ బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణాధికారి(సీఈఓ)గా