తిరుమల తిరుపతి దేవస్థానం (టీడీడీ) స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. 2019 డిసెంబర్ నెలకు సంబంధించి 68,466 టికెట్లు విడుదల చేసినట్లు టీటీడీ
జింబాంబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(95) ఈరోజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముగాబే సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ వ్యాఖ్యాతగా తమిళంలో ప్రసారం అవుతున్న “బిగ్బాస్-3” మొదటి నుంచీ వివాదాలకు నెలవైంది. తాజాగా ఈషోపై నటి మధుమిత పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని గుడిపూడిలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతల
పాకిస్తాన్ చిత్రపరిశ్రమలో వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న సోఫియా మీర్జా పై గతంలోనే ఎన్నో అభియోగాలు వెలుగులోకి వచ్చాయి. మనీ లాండరింగ్, కిడ్నాప్ కేసుల్లో సోఫియా మీర్జాకు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ లో ధ్వజమెత్తారు. ప్రైవేటు ఆపరేటర్ల ప్రయోజనాల కోసం ఆర్టీసీని కొల్లగొట్టారని
హోటల్ బిల్లు చెల్లించలేదని యజమాని కస్టమర్ ను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదోమీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సూరజ్, విశాల్ అనే ఇద్దరు
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోర్టుకు