ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేయాలని సంకల్పించారు. ఏపీ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటిడ్కో రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక
తెలుగురాష్ట్రాలలో స్థానికత కోసం దరఖాస్తు చేసుకునే సమయాన్ని మరింత పెంచారు. గతంలో మూడేళ్లు సమయం ఇచ్చి… ఆ తర్వాత ఐదేళ్లకు పెంచగా… ఇప్పుడు దాన్ని ఏడేళ్లకు పెంచుతూ
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండాపూర్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. రాష్ట్రంలో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 60
అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడేందుకు దొంగలు తలుపులు బద్దలుగొడుతుంటే ఒంటరిగా ఉన్న ఆ మహిళ ఏ మాత్రం జంకలేదు. వెంటనే అప్రమత్తమై ఫోన్లో చుట్టుపక్కల వారికి సమాచారం
కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ విషయంలో మలేషియా, టర్కీ దేశాలు భారతదేశాన్ని విమర్శించిన నేపథ్యంలో ఆయా దేశాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల
మీరు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు. దీని కోసం మీరు రైల్వే రిజర్వేషన్ ఆఫీస్కు వెళ్లాల్సి ఉంటుంది. ‘ఎలక్ట్రానిక్ రిజర్వేషన్
తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమ్మెపై వెనక్కు తగ్గేది లేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం