కన్నతల్లే పిల్లల్ని చంపిన అమానవీయ సంఘటన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టాకోనీలోని హెగెర్మాన్ స్ట్రీట్ 6300 బ్లాక్లో సోమవారం రాత్రి 10
హాలీవుడ్లో యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకాదరణ ఉంటుంది. “అవెంజర్స్ ది ఎండ్ గేమ్” చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి
“పెళ్లి చూపులు” సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత “అర్జున్ రెడ్డి”తో ఫేట్నే మార్చుకున్నాడు. దేశవ్యాప్తంగా ఆయనకి ఆదరణ లభించింది. ఈ సినిమా
తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్ట్ సత్యనారాయణ హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. జర్నలిస్ట్ హత్య రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని అన్నారు. దాడులకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతును
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ఫుల్ 4’. హౌస్ఫుల్ ఫ్రాంచైస్లో రాబోతున్న నాలుగో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల
ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో సుజీత్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రూపొందిన “సాహో” ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా
యంగ్ హీరో రామ్ ఇటీవల “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన
సంచలన నటి శ్రీరెడ్డి వేధింపుల వ్యవహారం బయటపెట్టి పలువురిపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొందరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తోంది. ఇక
హైకోర్టు తరలింపుపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని రాయలసీమ ప్రాంత న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో న్యాయవాదులు ఈరోజు సచివాలయానికి
తమ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలంటూ విద్యుత్ కార్మికులు హైదరాబాదులో మహా ధర్నా నిర్వహించారు. మింట్ కాంపౌండ్ లో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్మికులు