టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ, హిందీ
ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. సుజిత్ దర్శకుడు. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మాతలు.
ఏపీలో జనసేన తమ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలుస్తోంది. బలమైన రాజకీయ పక్షంగా ఎదగాలనుకుంటున్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని విస్తరిస్తోంది.
కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. హెల్మెట్ లేదని లారీ డ్రైవర్కు జరిమానా విధించారు. సాధారణంగా బైక్పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు
కేసీఆర్ ప్రభుత్వం డెడ్లైన్ విధించినా ఆర్టీసీ కార్మికులు తొణక లేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ, హిందీ
వివాదాస్పద నటి స్వర భాస్కర్ మరో వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ నాలుగేళ్ల బాలుడిపై బూతుల వర్షం కురిపించింది. ఈ విషయం ఇప్పుడు సోషల్
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ను దాటుకుని ఆర్టీసీ కార్మికుల సమ్మె ముందుకు సాగుతోంది. సమ్మెకు కార్మికులు బలవుతున్నారు. కరీంనగర్ ఆర్టీసీ డిపో-2లో మెకానిక్ కరీంఖాన్ మృతి చెందాడు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. శాసనసభ ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడి సుమారు రెండు వారాలు అవుతున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు
ఏపీ రాజధానిపై తప్పుగా మాట్లాడానని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒప్పుకోవాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఐదేళ్ల పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబు