ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భూస్వాముల కోసమే తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ ప్రక్షాళన చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ ప్రక్షాళన
సైబర్ నేరాలకు పాల్పడుతున్న జార్ఖండ్ ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాల నుంచి అక్రమంగా నగదు చోరీ చేస్తున్న జార్ఖండ్కు చెందిన ఐదుగురిని అదుపులోకి
రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అచ్చంపేటలో బుధవారం ఆయన యాదవ సంఘం భవన నిర్మాణానికి
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి,
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం విద్యను తప్పని సరిచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తే తదుపరి రాష్ట్రపతి పదవిని పవార్కు బీజేపీ ఆఫర్
తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖలోని పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ శాఖలో 28 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. మొత్తం 28
ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసైను విపక్ష నేతలు కలిశారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ నేత ఎల్.రమణ, సీపీఐ
కేసులకు భయపడి చంద్రబాబు మళ్లీ ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో