telugu navyamedia

vimala p

ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తిరుగుబాటు: భట్టి

vimala p
ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భూస్వాముల కోసమే తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ ప్రక్షాళన చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ ప్రక్షాళన

సైబర్ నేరగాళ్ల ముఠా సభ్యులు అరెస్టు

vimala p
సైబర్ నేరాలకు పాల్పడుతున్న జార్ఖండ్ ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాల నుంచి అక్రమంగా నగదు చోరీ చేస్తున్న జార్ఖండ్‌కు చెందిన ఐదుగురిని అదుపులోకి

 అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాల విమర్శలు: మంత్రి తలసాని

vimala p
రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకే విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అచ్చంపేటలో బుధవారం ఆయన యాదవ సంఘం భవన నిర్మాణానికి

ఆర్టీసీ జేఏసీ నేతల కీలక ప్రకటన!

vimala p
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి,

సౌందర్య అంటే నాకు ఎంతో ఇష్టం: నటి ఆమని

vimala p
సౌందర్య అంటే నాకు ఎంతో ఇష్టమని నటి ఆమని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ సౌందర్యను గురించి ప్రస్తావించారు. “నేను .. సౌందర్య ఇద్దరం బెంగుళూరులోనే

ఏ మీడియం ఎంచుకోవాలన్న ఆప్షన్ విద్యార్థులకే ఇవ్వాలి: బుద్ధా వెంకన్న

vimala p
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లోఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధనకు ప్రభుత్వం ఈ రోజు జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మొదటి నుంచి టీడీపీ నిరసన వ్యక్తం

గ్రూప్-2 జాబితాపై తెలంగాణ హైకోర్టు స్టే

vimala p
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( టీఎస్ పీఎస్ సీ) నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు సంబంధించి విడుదలైన ఫైనల్ ప్రొవిజనల్ ఫలితాల జాబితాపై హైకోర్టు స్టే జారీ

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం.. జీవో జారీ చేసిన ఏపీ సర్కార్

vimala p
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం విద్యను తప్పని సరిచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ

శరద్ పవార్ కు భారీ ఆఫర్ చేసిన బీజేపీ?

vimala p
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తే తదుపరి రాష్ట్రపతి పదవిని పవార్‌కు బీజేపీ ఆఫర్‌

కార్మిక శాఖలో పోస్టుల భర్తీకి.. తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

vimala p
తెలంగాణ ప్రభుత్వం కార్మిక శాఖలోని పోస్టులను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. ఈ శాఖలో 28 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. మొత్తం 28

ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చొరవ చూపాలని.. గవర్నర్ కు విపక్షాల వినతి

vimala p
ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసైను విపక్ష నేతలు కలిశారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ నేత ఎల్.రమణ, సీపీఐ

చంద్రబాబు ఔట్ డేటెడ్ ..లోకేశ్ ఇంకా అప్ డేట్ కాలేదు: ఏపీ చీఫ్ విప్

vimala p
కేసులకు భయపడి చంద్రబాబు మళ్లీ ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో