సూపర్ స్టార్ రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు షాకిస్తున్నారు. “దర్బార్” చిత్రంతో సంక్రాంతికి
“జబర్దస్త్” యాంకర్ రష్మీ గౌతమ్ ఒకవైపు షోలు చేస్తూనే, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కన్పిస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్లలో రష్మీ ఒకరు. ఇక ఆమె
మహేష్ బాబు ఏఎంబీ మాల్ కు హైదరాబాద్ లోని చాలామంది సెలెబ్రిటీలు సినిమా చూడడానికి వస్తుంటారు. మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఇక్కడ సినిమాలు చూడడానికి వస్తుంటారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రానికి “రూలర్” అనే టైటిల్ను ఖరారు చేశారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని
సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లతో జరిగిన సిరీస్లలోనూ టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత భారత్ స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది. పర్యాటక జట్టుతో మూడు టీ-20లు,
గత ఎన్నికల్లో తాను ఓడిపోవాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా చేసేందుకు కూడా యత్నించారని,
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయగా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టుమని 10 మీటర్లయినా విజిబిలిటీ లేకపోవడంతో పదుల
ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతున్న నిత్యానంద మరో సంచలనంతో తెరమీదకు వచ్చాడు. తనపై నమోదైన లైంగికదాడి కేసును తప్పించుకొనేందుకు పాస్పోర్టు లేకుండా దేశం వదిలి పారిపోయిన నిత్యానంద
ఫేస్బుక్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ.. తమ మార్కెట్ను పెంచుకుంటూపోతోంది. దాని తగ్గట్టు గానే.. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్బీని ఉపయోగించేవారు కోకొల్లలు. ఇదిలా ఉంటే