telugu navyamedia

Vasishta Reddy

ఆ నలుగురితో నాకు ప్రాణహాని ఉంది : వైసీపీ ఎమ్మెల్యే

Vasishta Reddy
గుంటూరు జిల్లా తాడికొండలో రాజకీయం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరోసారి తెరపైకి వచ్చారు. తన మాజీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని

ఖైదీలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

Vasishta Reddy
జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్న వారిని, కొన్ని ప్రత్యేక

హైదరాబాద్‌ పబ్ లపై పోలీసులు సీరియస్‌..

Vasishta Reddy
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని పలు పబ్ లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ ల పై

దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు…

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 84 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

ఆస్తులను డిజిటలైజేషన్ లో అరుదైన ఘనత సాధించిన పోలీస్‌ శాఖ

Vasishta Reddy
తెలంగాణలో శాఖాపరమైన భూములు, ఆస్తులను గుర్తించి వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు డిజిటలైజ్ చేసిన మొట్ట మొదటి ప్రభుత్వ శాఖగా పోలీస్ శాఖ ప్రత్యేకత సాధించింది.

తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్..! కేటీఆర్‌ ట్వీట్‌

Vasishta Reddy
ఆ రోజుల్లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు హైదరాబాద్‌ మహానగరంలో తిరుగుతూ ఉండేవి. కాలక్రమేణా ఆ డబుల్‌ డెక్కర్‌ బస్సులు కనిపించకుండా పోయాయి. నిజాం కాలంలో ఈ బస్సులు

ఇవాళ సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష…వీటిపైనే చర్చ

Vasishta Reddy
కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి

సౌత్‌ వాళ్లకు ఎప్పుడూ అదే వ్యామోహం..పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌. వరుస సినిమాలతో పూజా దూసుకెళుతోంది. పూజాకు ఇంతా క్రెజ్‌ రావడానికి కారణం తెలుగు చిత్రపరిశ్రమ. అయితే..తాజాగా ఆమె తెలుగు

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు…

Vasishta Reddy
కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది.

పార్టీ మార్పుపై నోరు విప్పిన రాములమ్మ..!

Vasishta Reddy
నటి, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి…త్వరలోనే బీజేపీలో చేరనున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం…ఆమె కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు

బీహార్‌ : ఇవాళే చివరి దశ పోలింగ్…78 స్థానాలలో ఓటింగ్

Vasishta Reddy
బీహార్‌లో ఇవాళ చివరి దశ పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఈరోజు అన్ని పార్టీలకు కీలక కానుంది. 15 జిల్లాలలోని 78 సీట్లకు ఈ రోజు పోలింగ్‌ జరగనుంది.