గుంటూరు జిల్లా తాడికొండలో రాజకీయం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరోసారి తెరపైకి వచ్చారు. తన మాజీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని
జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్న వారిని, కొన్ని ప్రత్యేక
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 84 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.
తెలంగాణలో శాఖాపరమైన భూములు, ఆస్తులను గుర్తించి వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు డిజిటలైజ్ చేసిన మొట్ట మొదటి ప్రభుత్వ శాఖగా పోలీస్ శాఖ ప్రత్యేకత సాధించింది.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు
ఆ రోజుల్లో డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ మహానగరంలో తిరుగుతూ ఉండేవి. కాలక్రమేణా ఆ డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకుండా పోయాయి. నిజాం కాలంలో ఈ బస్సులు
పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్. వరుస సినిమాలతో పూజా దూసుకెళుతోంది. పూజాకు ఇంతా క్రెజ్ రావడానికి కారణం తెలుగు చిత్రపరిశ్రమ. అయితే..తాజాగా ఆమె తెలుగు
నటి, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పి…త్వరలోనే బీజేపీలో చేరనున్నారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం…ఆమె కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు