ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు
న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జియో మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటిచింది.
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్
కొన్ని కథలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్ తోనే రూపొందుతోన్న సినిమా ‘నల్లమల’.ఇప్పటికే సేవ్ నల్లమల అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు
కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. ఈ ఆంక్షలపై ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… రేపు ఉదయం 5 గంటల
సీఎం కేసీఆర్ కురిపిస్తున్న వరాల జల్లుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వరాలు కురిపించినా ప్రజలు కేసీఆర్ను నమ్మబోరని విజయశాంతి ఎద్దేవా చేశారు. “సీఎం కేసీఆర్
నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై టీఎస్ హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వంపై సీరియస్ అయింది. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బ్యాన్ చేయలేదన్న హైకోర్టు…. మీడియా
టాలీవుడ్ లో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సప్తగిరి తన ట్రాక్ మార్చాడు. కమెడియన్గా కాకుండా హీరోగా కొన్ని సినిమాలు తెరకెక్కించాడు. వాటిలో సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి
చైనా నుండి వచ్చిన కరోనా కు ఏడాది దాటిపోయింది. అప్పటినుండి మన దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇండియాలో ఇప్పటికే కోటికి పైగా కేసులు