ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ ట్వీట్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్పై వ్యక్తపర్చిన ప్రేమకు మోదీ సంతోషం
బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా చారిత్రక విజయాన్ని అంత తొందరగా మరిచిపోలేం. సీనియర్ల గైర్హాజరీలో యువకులతో నిండిన జట్టు 32 ఏళ్ల ఆసీస్ జైత్రయాత్రకు చెక్ పెడుతూ టెస్టు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల క్రితం అరెస్ట్ అయిన శశికళ ఇటీవలే జైలు నుంచి రిలీజై బెంగళూరులో ఉన్నారు. ఫిబ్రవరి 7 వ తేదీన బెంగళూరు నుంచి ఆమె చెన్నైకి రాబోతున్నారు. తమిళనాడులోకి అడుగుపెట్టిన
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీమిండియా బౌలర్ నటరాజన్పై ప్రశంసలు కురిపించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో తనతో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. కేన్ విలియమ్సన్
విశాఖపట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో విశాఖపట్నం నార్త్ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు.
ప్రస్తుతం ఏపీలో పంచాయితీల రగడ నడుస్తుంది. నిమ్మగడ్డ వర్సెస్ వైసీపీగా లోకల్ వార్ నడుస్తోంది. వైసీపీ పార్టీ ఎత్తులకు నిమ్మగడ్డ పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా..
ప్రస్తుతం ఏపీలో పంచాయితీల రగడ నడుస్తుంది. నిమ్మగడ్డ వర్సెస్ వైసీపీగా లోకల్ వార్ నడుస్తోంది. వైసీపీ పార్టీ ఎత్తులకు నిమ్మగడ్డ పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా..
విశాఖ స్టీల్ ప్లాంట్పై ఏపీ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో విశాఖ ప్రజలతో సహా, ఏపీ
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ, చంద్రబాబులపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. “నిమ్మగడ్డ తన చుట్టూ ఉన్న ఎవర్నీ నమ్మడం లేదు.మంగళగిరిలోని టీడీపీ ఆఫీసే ఆయన బ్యాక్