వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా
ఏపీలోనే కాదు ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికల వేడి రాజకుంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలు తమ శస్త్రాలను బయటికి తీస్తున్నాయి. ఈ ఎన్నికలో
తెలంగాణ వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటన చేశారు.
రాష్ట్రంలో సునీల్ నాయక్ లాంటి మరణాలు జరగడానికి ఇక ఏ మాత్రం వీలులేదని, తక్షణం ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని, క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా.. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు
తెలంగాణలో మరో ప్రవేశ పరీక్ష నోటిఫికేష్న్ రిలీజ్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానాకి నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ను కంట్రోలర్ మహేందర్రెడ్డి ఇవాళ రిలీజ్
ప్రజాస్వామ్యన్ని నిలబెట్టడానికి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను సాగర్ నియోజక వర్గంలో గెలిపించానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జనారెడ్డి. టీఆరెస్ పార్టీ