కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచి పేద, సామాన్యులపై పెనుభారం మోపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం రెండు
షుగర్వ్యాధి గురించి ఆయుర్వేదంలో వివరించిన కొన్ని ముఖ్యాంశాలను మీరు అవగాహన చేసుకుంటే, అలాంటి ప్రకటనలు అవాస్తవాలనీ, మోసపూరితమనీ మీకే అర్థమవుతుంది. శరీరంలోని ధాతుపరిణామ వికారాల వల్ల మూత్రం
గతంలో స్మార్ట్ఫోన్ చూసేందుకు అనుమతించని తల్లిదండ్రులు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల కోసం వారికి ఫోన్లను అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో స్మార్ట్ఫోన్ను విద్యార్థులకు దూరంగా ఉంచాలన్న అధ్యాపకులే
ప్రభుత్వ పథకాలను పరిగెలతో పోల్చిన ఈటల రాజేందర్కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాబోయే
అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. కృష్ణా బేసిన్లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
మహిళలను కాపాడటం చేతకాకుంటే సీఎం జగన్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఆడబిడ్డలను కాపాడలేని సీఎం రాష్ట్రానికి
దర్భంగా పేలుళ్ళపై బీజేపీ నేత విజయశాంతి తన దైన శైలిలో విమర్శలు చేశారు. ”ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి బట్టబయలయ్యాయి. దేశంలో ఎక్కడ