telugu navyamedia

Vasishta Reddy

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ షర్మిల

Vasishta Reddy
జులై 8న పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో విధివిధానాలు ప్రకటించింది షర్మిల బృందం. ఆ వివరాల్లోకి వెళితే… బెంగళూరు నుంచి 8వ తేదీన బై రోడ్ లో

మోడీ ప్రభుత్వం.. ధరలు పెంచి ప్రజల రక్తాన్ని తాగుతోంది

Vasishta Reddy
కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలను అడ్డగోలుగా పెంచి పేద, సామాన్యులపై పెనుభారం మోపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం రెండు

కృష్ణా నీళ్ళను ఆంధ్ర నాయకులే దోచుకున్నారు

Vasishta Reddy
ప్ర‌ధానికి ఏపీ సీఎం లేఖ రాయ‌డంపై రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ‌శైలం ప్రాజెక్టు క‌ట్టిందే క‌రెంట్ ఉత్ప‌త్తి కోసమ‌ని అటువంటిది శ్రీ‌శైలంలో జ‌ల‌విద్యుత్

ఎఫ్ 3′ షూటింగ్ రీ-స్టార్ట్

Vasishta Reddy
వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మోర్ ఫ‌న్ రైడ‌ర్ ‘ఎఫ్3’ షూటింగ్‌ రీస్టార్ట్‌ అయ్యింది.

మనం ఎవరూ మొక్కని దేవుడు వాడే అన్నదాత

Vasishta Reddy
విత్తు నుండి ముద్ద వరకూ కడుపాకలి తీర్చడం మొదలు ప్రజల ప్రాణాలు నిలపడం వరకు కీలకమైన శ్రామికుడు వాడు చెమట ధారల చెలికాడు వాడు..   కోరుకున్న

ఈ నియమాలు పాటిస్తే.. షుగర్ వ్యాధికి చెక్ !

Vasishta Reddy
షుగర్వ్యాధి గురించి ఆయుర్వేదంలో వివరించిన కొన్ని ముఖ్యాంశాలను మీరు అవగాహన చేసుకుంటే, అలాంటి ప్రకటనలు అవాస్తవాలనీ, మోసపూరితమనీ మీకే అర్థమవుతుంది. శరీరంలోని ధాతుపరిణామ వికారాల వల్ల మూత్రం

ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు !

Vasishta Reddy
 గతంలో స్మార్ట్‌ఫోన్‌ చూసేందుకు అనుమతించని తల్లిదండ్రులు, ఇప్పుడు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం వారికి ఫోన్లను అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో స్మార్ట్‌ఫోన్‌ను విద్యార్థులకు దూరంగా ఉంచాలన్న అధ్యాపకులే

జులై 3 శనివారం దిన‌ఫ‌లాలు…

Vasishta Reddy
మేషం : ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య పరస్పర

ఈట‌లకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన బుద్ది చెప్పాలి : మంత్రి గంగుల

Vasishta Reddy
ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌రిగెల‌తో పోల్చిన ఈట‌ల రాజేంద‌ర్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన బుద్ది చెప్పాల‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ‌, పౌర‌స‌ర‌ఫ‌రాలశాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. రాబోయే

తెలంగాణ వాటానే… ఏపీ దోచుకుంటోంది : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Vasishta Reddy
అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. కృష్ణా బేసిన్‌లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

మహిళలను కాపాడటం చేత కాకుంటే..జగన్‌ రాజీనామా చేయలి

Vasishta Reddy
మహిళలను కాపాడటం చేతకాకుంటే సీఎం జగన్‌ వెంటనే పదవికి రాజీనామా చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఆడబిడ్డలను కాపాడలేని సీఎం రాష్ట్రానికి

ఉగ్రవాద ఘటనలు హైదరాబాదుతో లింక్ ఉండటం సిగ్గుచేటు : విజయశాంతి

Vasishta Reddy
దర్భంగా పేలుళ్ళపై బీజేపీ నేత విజయశాంతి తన దైన శైలిలో విమర్శలు చేశారు. ”ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి బట్టబయలయ్యాయి. దేశంలో ఎక్కడ