telugu navyamedia

Vasishta Reddy

మోడీ పై ఫైర్ అయిన దీదీ…

Vasishta Reddy
ప్రస్తుతం ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.. ఏ రాష్ట్రంలోలేని విధంగా అక్క‌డ ఏకంగా ఎనిమిది విడ‌త‌‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తోంది ఈసీ.. ఇప్ప‌టికే ఐదు విడ‌త‌ల పోలింగ్

11 మంది ప్రాణాలు తీసిన ఆక్సిజన్…

Vasishta Reddy
ఆస్పత్రిలో ఆక్సీజన్ ట్యాంకర్ లీక్ కావడంతో రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐసీయూలో ఉన్న 11 మంది రోగులు మరణించారు. ఈ అంశం జాతీయ స్థాయిలో ఇప్పుడు

ధోని కుటుంబంలో కరోనా కలకలం….

Vasishta Reddy
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సింగ్ ధోనీ తల్లిదండ్రులు దేవకి దేవీ, పాన్ సింగ్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా

ఆర్‌సీబీ అభిమానులను ఆకట్టుకునే వీడియో…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో దూసుకెళ్తుంది. వేలానికే ముందే ప్రణాళికలు రచించిన ఆ జట్టు తొలుత టీమ్‌ను

వ్యాక్సిన్ కారణంగా అనారోగ్యం.. దాంతో ఆత్మహత్య

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుంది. అయితే ఈ వ్యాక్సిన్ భయం ఓ ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. నిన్న పశ్చిమబెంగాల్ లో గన్

ఐపీఎల్ 2021 : హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే…?

Vasishta Reddy
ఐపీఎల్ 2021 లో ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో ప్రస్తుతం మొదటి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్

ధోని తర్వాత చెన్నై కెప్టెన్ అతనే : వాన్

Vasishta Reddy
చెన్నై‌ జట్టులో ఎంఎస్ ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి జడేజాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మహీ వారసుడిగా అతడే సరైన ఆటగాడని‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు.

వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన కోవిషీల్డ్…

Vasishta Reddy
మన దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే మన దేశంలో మే 1 వ తేదీ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్

కరోనాకు కొత్త మందు…

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. ఈ త‌రుణంలో.. వ్యాక్సిన్ల గురించి కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల టీకాలు అందుబాటులోకి వ‌చ్చాయి..

ఓటమి బాధలో ఉన్న ముంబైకి మరో షాక్…

Vasishta Reddy
ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో పైచేయి బౌలర్లదే. ఢిల్లీ కేపిటల్స్ స్పిన్నర్ అమిత్

ప్రచారం సమయం కుదింపు వలన ఏం ఉపయోగం ఉండదు…

Vasishta Reddy
తెలంగాణలో ఈనెల 30 వ తేదీన రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని

సంచలనం సృష్టించిన ఆ హత్య కేసులో తీర్పు…

Vasishta Reddy
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో ఈరోజు తీర్పు వచ్చింది. అయితే ఈ ఘటన తరువాత ఆ దేశంలో ఉద్యమం జరిగింది. బ్లాక్