పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. మిజోరం గవర్నర్గా బీజేపీ నేత కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయను హరియాణాకు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివాదం నేపథ్యంలో ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి కరోనా తో మృతి చెందినట్టు చిత్రీకరించాడు భర్త.. ఎవరికి అనుమానం రాకూడదనే నేపథ్యంలో భార్య మృత
తెలంగాణ లోని పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ కాళీ లను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా ఈ రోజు సమావేశం అయ్యారు. తొందరపడి ఓటిటికి సినిమాలు ఇవ్వవద్దని నిర్మాతలను కోరాలని ఈ సమావేశంలో తీర్మానం చేసారు. ఓటిటి
ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. అందులో ఎమ్మెల్యేకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం
హైదరాబాద్ ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉందని, నెల రోజుల్లో హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి చెప్పారు. పీఎం
తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వి.సునితాలక్ష్మారెడ్డి