ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా విశ్వవిద్యాలయాలు, వ్యాయామ విద్యా కళాశాలల్లో యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సులలో ప్రవేశాలకు మే నెల 4 నుంచి దేహదారుఢ్య, క్రీడల నైపుణ్య పరీక్షలు ప్రారంభం అవుతాయని పీసెట్ కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. ఆయా పరీక్షలు ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో జరుగుతాయని చెప్పారు. 4 నుంచి 7వ తేదీ వరకు పురుషులు, 8, 9 తేదీల్లో మహిళలకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
చంద్రబాబు, జగన్ దొందూ దొందే: సీపీఐ నారాయణ