telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లాక్‌డౌన్ సండలింపునకు అదనపు మార్గదర్శకాలు

jagan

లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఏపీ ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు అదనపు మాదర్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు ఆయా రంగాలకు సంబంధించిన పనులు చేసుకునేందుకు అనుమతి లభించింది.

గ్రామాల్లో నిర్మాణ పనులు, పవర్‌ లైన్స్‌, టెలికం కేబుల్స్‌కు అనుమతి లభించింది. బుక్‌ షాపులు, ఎలక్ట్రికల్, ఫ్యాన్సీ షాపులకు, ఈ-కామర్స్ కంపెనీలు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు అనుమతినిస్తూ ప్రభుత్వం అదనపు గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.

Related posts