లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఏపీ ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు అదనపు మాదర్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు ఆయా రంగాలకు సంబంధించిన పనులు చేసుకునేందుకు అనుమతి లభించింది.
గ్రామాల్లో నిర్మాణ పనులు, పవర్ లైన్స్, టెలికం కేబుల్స్కు అనుమతి లభించింది. బుక్ షాపులు, ఎలక్ట్రికల్, ఫ్యాన్సీ షాపులకు, ఈ-కామర్స్ కంపెనీలు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు అనుమతినిస్తూ ప్రభుత్వం అదనపు గైడ్లైన్స్ను విడుదల చేసింది.
ఆదిలాబాద్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు…