telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీలో .. పోలీసులకు పదోన్నతులు..

cmo responsibilities by apcm

ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో పదోన్నతులకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వర్తిస్తోన్న 275 మంది కానిస్టేబుళ్లు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందనున్నారు.

Related posts