telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ విద్యా వార్తలు

ఏపీలో డీఎస్సీ .. వయోపరిమితి పెంపు… గడువు కూడా..

ap embulam

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయాక కూడా వరాల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల ప్రత్యేక డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచింది ప్రస్తుత ప్రభుత్వం. వయోపరిమితిని 54 ఏళ్లకు పెంచుతున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ప్రత్యేక డీఎస్సీ దరఖాస్తు గడువు సైతం పెంచుతున్నట్టు పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చని, ఈ నెల 16వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు సమర్పించ వచ్చని తెలిపింది.

Related posts