telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ శాసనసభలకు … నోటిఫికేషన్ జారీ.. 11 నుండే..

ap logo

ఏపీ లో ఈ నెల 11 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నారు.

ఈ నెల 12న వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కురసాల కన్నబాబు సభ ముందు ఉంచుతారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి ప్రశ్నకు సుస్పష్టంగా సమాదానాలు ఇవ్వాలని ఏపీసీఎం జగన్ తన సేనకు స్పష్టం చేశారు. 

Related posts