telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ఢిల్లీలో మరి అగ్నిప్రమాదం.. భయబ్రాంతులలో ప్రజలు..

Mojamjahi Market Fire Accident

రాజధాని ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కరోల్‌బాగ్‌లోని హోటల్ అర్పిత్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనను మరవక ముందే మరో అగ్ని ప్రమాదం సంభవించింది. నరైనా ఇండస్ట్రియల్ ఏరియా, ఫేస్ వన్‌లో ఉన్న పేపర కార్డ్ ఫ్యాక్టరీలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం గురించి తెలియగానే, రంగంలోకి దిగిన 23 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పివేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టమైతే సంభవించలేదు. 

Related posts