పంజాబ్ జట్టు ప్రధాన కోచ్గా టీమ్ఇండియా మాజీ కోచ్, సారథి అనిల్ కుంబ్లే నియమితులయ్యాడు. వచ్చే సీజన్కు కుంబ్లే తమ జట్టుకు మార్గనిర్దేశనం చేస్తాడని పంజాబ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. గత సీజన్లో రాణించకపోవడంతో జట్టు నిరాశపర్చడంతో కోచింగ్ టీమ్లో పంజాబ్ భారీ మార్పులు చేసింది.
పాత వారికి ఉద్వాసన పలికి జట్టును గెలుపుబాటలో నడిపించేలా కృషి చేసే వారి కోసం చాలా రోజులుగా కసరత్తులు చేసింది. త్వరలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం నూతన టీమ్ను ఎంపిక చేయాల్సి ఉండటంతో ఆయా ఫ్రాంఛైజీలు సహాయ సిబ్బందిని నియమించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి: కన్నా