అందాల నటి, యాంకర్గా, యాక్టర్ బుల్లి తెరని తన అందంతో ఒక ఊపు ఊపేస్తున్న రష్మి ..తన అభినయంతో యూత్లో భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఐతే ఈమె కేవలం సినిమాలకు పరిమితం కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. మరీ మఖ్యంగా జంతువులు అంటే ఇష్టపడే రష్మి ముగజీవులకు హానీ జరిగితే తట్టుకోలేదు.
కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా నోరు లేని ముగజీవులకు ఎదైనా ప్రమాదం జరిగే స్పందించడాని ఆమె ముందుంటారు.
ఇందులో భాగంగానే మన తెలంగాణ మంత్రి కేటీగారుని ఓ సహాయం కోరింది. వీది కుక్కలను యానిమన్ బర్త్ కంట్రల్ ఆపరేషన్ చేసి అలాగే రొడ్లపైకి వదిలేస్తున్నారని, దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేటీఆర్ కార్యాలయా ఖాతాతో పాటు కేటీఆర్ వ్యక్తిగత ఖాతాను టాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
అలాగే లాక్డౌన్ టైమ్లో ఆమె ఎన్నో ముగజీవులకు, పావురాలకు ఆహారం అందించారు. దీంతో రష్మి మరోసారి జంతువుల ప్రేమికులరాని తెలియజేసింది. దీనిపై మన మంత్రిగారు ఎలా రియాక్ట్ అవుతారో ఇంకా తెలియాల్సి ఉంది