telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ రాజకీయ

ఇండియా, పాక్ ప్రపంచ కప్ మ్యాచ్ పై .. అమిత్ షా ..

TDP Mla anitha comments Roja YCP

మన దేశంలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఏడవసారి భారత్ చేతిలో పాక్ ఓటమి పాలయిన నేపధ్యంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో విజయం సొంతం చేసుకున్న టీమ్ ఇండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో ‘పాక్ పై టీమ్ ఇండియా మరో సర్జికల్ స్ట్రయిక్ చేసింది.

భారత్ టీమ్ మొత్తానికీ అభినందనలు. ఈ అత్యద్భుత విజయం ప్రతీ భారతీయునికీ గర్వకారణమని’ పేర్కొన్నారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి రిజిజు తన ట్వీట్‌లో ‘హిందుస్థాన్ గెలుసుందని, పాకిస్తాన్ ఓడిపోతుందని ముందే చెప్పాం. ఇండియన్ టీమ్‌కు అభినందనలు’ అని రాశారు.

Related posts