అమెజాన్.. అమ్మకాలతో ఆపకుండా, ఉత్పతివైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, నూతన ట్యాబ్లెట్ పీసీ పైర్ 7 ను విడుదల చేసింది. రూ.3505 ధరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు జూన్ మొదటి వారంలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
అమెజాన్ ఫైర్ 7 ఫీచర్లు :
7 ఇంచ్ డిస్ప్లే,
1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్,
1 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్,
512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 7.1 నూగట్,
2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
7 గంటల బ్యాటరీ బ్యాకప్.
రష్మిక మందన్నను బ్యాన్ చేయనున్నారా ?