వైసీపీ ధినేత జగన్ అన్నీ వదులుకుని ప్రజల మధ్యే ఉన్నారని సినీ నటి జీవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ విజయం పై
జీవితా రాజశేఖర్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవిత మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్తో సమావేశం చెప్పలేని అనుభూతినిచ్చిందన్నారు, జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారన్న నమ్మకం తమకు వందశాతం ఉందన్నారు.
జీవితా రాజశేఖర్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవిత మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్తో సమావేశం చెప్పలేని అనుభూతినిచ్చిందన్నారు, జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారన్న నమ్మకం తమకు వందశాతం ఉందన్నారు.
జగన్ కష్టజీవి పంతంగా తీసుకుని, ప్రజలకు దగ్గరయ్యారన్నారు. పాదయాత్రతో ప్రజలందరికీ చేరువయ్యారన్నారు. ఆయనకు ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము మద్దతుగా నిలిచామని తెలిపారు. జనంలోకి వెళ్లి ప్రచారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారని, వైసీపీని గెలిపించడం ద్వారా మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
విద్యాబాలన్ ముద్దులతో మెసేజ్ చేసింది… హీరో షాకింగ్ కామెంట్స్