ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం వివిధ శాఖల అధికారుల బదిలీలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే కీలక స్థాయుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులకు స్థానచలనం కలిపించారు. కొందరికి పదోన్నతులు కలిపించడంతో పాటు మరికొందరి శాఖలను మార్పు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తెస్సుకున్న సంగతి విధితమే. తాజాగా పోలీస్ శాఖలో మరో 30 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. అయితే, పోస్టింగ్ కు బదులుగా ఆ 30 మంది డీఎస్పీలను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
previous post
next post
కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ రాదు: ప్రకాశ్ రాజ్