telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ప్రశాంతంగా .. రెండో విడత పోలింగ్..

2nd schedule election completed

రెండో విడత లోక్ సభ ఎన్నికలు, ఒక్క తమిళనాడు మినహా, ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో పోలింగ్ సమయం ముగిసింది. తమిళనాడులోని 37 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు, మధురైలో 8 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ సమయం ముగిసింది. రెండో విడత లోక్ సభ ఎన్నికలు 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగాయి. ఈ నెల 23న మూడో విడత పోలింగ్ 113 లోక్ సభ స్థానాలకు జరగనుంది.

Related posts